0

శుశ్రుత ప్రజా వైద్య శాలలో అరుదైన శస్త్ర చికిత్స …. అడ్డకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సువర్ణ (45)తీవ్రమైన కడుపు నొప్పితో ప్రాణాపాయ స్థితి లో 22 -03-2019 వచ్చింది .శుశ్రుత ప్రజా వైద్యశాలలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు శస్త్ర చికిత్స చేసారు చిన్న ప్రేగు తిత్తి లాగా తయారుఅయి ఉన్నది దాన్ని మొత్తం తొలగించి సాధారణ స్థితి కి తీసుకు వచ్చారు .10 రోజుల తర్వాత ఆమే నిన్నా సోమవారం ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళింది. ఈ చికిత్స మొత్తం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *