ఈరోజు సుశ్రుత ప్రజా వైద్యశాలలో పిల్లలు పుట్టని వారికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో దాదాపు 400 మంది పైగా పిల్లలు కాని దంపతులు వైద్య శిబిరాన్ని సందర్శించడం జరిగింది ఈ శిబిరంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం పెద్ద సమస్య కాదని మనం ఆలోచిస్తే ఎన్ని సమస్యలనైనా ఎదిరించి వచ్చని ఎవరు పిల్లలు కాలేదని బాధపడవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ పిల్లలు పుట్టక పోవడానికి ప్రధాన కారణాలు అందరికీ వీడియో రూపంలో క్లుప్తంగా వివరించారు ఈ శిబిరంలో 400 పైగా దంపతులు డాక్టర్లను కలిసి సలహాలను తీసుకున్నారు