0

వనపర్తి జిల్లా లోని చెన్నారం గ్రామం లో శుశ్రుత ప్రజా వైద్యశాల వారు ఉచిత వైద్యశిబిరం నిర్వయించినారు .ఈ వైద్యశిబిరం లో 300 మందిని వైద్యలు చూసీ ఉచితంగా రక్త పరీక్షలు చేసీ ఉచితంగా మందులు పంపిణి చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *