పాలమూరు జిల్లా కేంద్రంలో సుశ్రుత ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామ్ మోహన్, ఆస్పత్రి అధినేతలు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ,డాక్టర్ ప్ర...
శుశ్రుత ప్రజా వైద్య శాలలో అరుదైన శస్త్ర చికిత్స …. అడ్డకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సువర్ణ (45)తీవ్రమైన కడుపు నొప్పితో ప్రాణాపాయ స్థితి లో 22 -03-2019 వచ్చింది .శుశ్రుత ప్రజా వైద్యశాలలో ...
నాగర్ కర్నూల్ లోని గౌరారం గ్రామం లో ఈ రోజు శుశ్రుత ప్రజా వైద్యశాల వారు ఉచిత వైద్య శిబిరం నిర్వయించినారు ఈ వైద్య శిబిరం లో అవసరమైన వారికీ రక్త పరీక్షలు చేసీ మందులు ఉచితంగా పంపిణి చేయడం జరిగింది...
వనపర్తి జిల్లా లోని చెన్నారం గ్రామం లో శుశ్రుత ప్రజా వైద్యశాల వారు ఉచిత వైద్యశిబిరం నిర్వయించినారు .ఈ వైద్యశిబిరం లో 300 మందిని వైద్యలు చూసీ ఉచితంగా రక్త పరీక్షలు చేసీ ఉచితంగా మందులు పంపిణి చేసారు...
కేరళ వరద బాధితుల కోసం వైద్యసేవల కోసం 2 లక్షల మందులు తో వెళ్లి అక్కడ ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న సుశ్రుత ప్రజా వైద్య శాల డా.మధుసూదన్ రెడ్డి గారికి అభి నందనలు,...