నాగర్ కర్నూల్ లోని గౌరారం గ్రామం లో ఈ రోజు శుశ్రుత ప్రజా వైద్యశాల వారు ఉచిత వైద్య శిబిరం నిర్వయించినారు ఈ వైద్య శిబిరం లో అవసరమైన వారికీ రక్త పరీక్షలు చేసీ మందులు ఉచితంగా పంపిణి చేయడం జరిగింది...
0
Mar
2017
16
రెడ్ క్రాస్ మరియు సుశృత ప్రజా వైద్యశాల వారి ఆధ్వర్యంలోఈరోజు 9.30 am to 12:30 am వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడింది, ఈ వైద్య శిబిరంలో సుశ్రుత ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రతిభా గారు మరియు రెడ్ క్రాస్...